శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్,భారతి నగర్,శేరిలింగంపల్లి,మియపూర్,హఫీజ్ పేట్, మాదాపూర్,హైదర్ నగర్,అల్విన్ కాలనీ మొదలగు డివిజన్ల కాలనీ,అపార్ట్మెంట్,బస్తి మరియు యూత్ అసోసియేషన్ల వాసుల ఆహ్వానం మేరకు సుమారు 88 వివిధ రూపాలలో గల గణపతి ప్రతిమలను పూజ కార్యక్రమాలతో దర్శనం చేసుకొని అన్నదాన కార్యక్రమాలలో పాల్గొనడం జరిగినది.దశాబ్దాల కాలం నుండి తమ ఆచారాలతో గణపతులను పూజించి చెరువులలో నిమజ్జనం చేసే సంప్రదాయం ప్రజలు కొనసాగిస్తున్నారు.అలాంటి సంప్రదాయాలను కొనసాగకుండా సుమారు 3-4 సంవత్సరాలుగా చెరువులలో నీళ్లు లేకుండా చేసి చెరువులను చేరపట్టిన వారి అక్రమ,అవినీతి,అరాచక,అజ్ఞాన పాలన అంతం కావటానికి ,ప్రజలు చైతన్యవంతులు కావాలని,గణనాధుడిని వేడుకున్న మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.
గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్కు అడ్డుకట్ట వేయాలి
గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్కు అడ్డుకట్ట వేయాలి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు: దుండ్ర కుమారస్వామి రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పదేపదే జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు...
Read more



