• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Featured

హైదరాబాద్‌ మెట్రోరైలు మొత్తం 46 కిలోమీటర్ల కారిడార్ అందుబాటులోకి

AdminbyAdmin
23/09/2018
inFeatured, Hyderabad, News, Telangana
0
hyderabad metro

హైదరాబాద్‌ మెట్రోరైలు మొత్తం 46 కిలోమీటర్ల కారిడార్ అందుబాటులోకి

రాష్ట్ర రాజధాని ప్రజారవాణా చరిత్రలో మరో కీలకమలుపు! హైదరాబాద్‌లో తూర్పు, పడమర దిక్కులను కలుపుతూ మెట్రో రైలు పరుగులు పెట్టనున్నది! సోమవారం ఎల్బీనగర్ నుంచి అమీర్‌పేట్ కారిడార్‌ను గవర్నర్ నరసింహన్ ప్రారంభించనున్నారు. 29 కిలోమీటర్ల మియాపూర్-ఎల్బీనగర్ కారిడార్‌లో ఇప్పటికే అమీర్‌పేట నుంచి మియాపూర్ వరకు 13 కిలోమీటర్ల మార్గంలో రైళ్లు నడుస్తున్నాయి. 16 కిలోమీటర్ల మార్గంలో మెట్రో రైలు సోమవారం నుంచి పరుగులు పెట్టనున్నది. ఈ మార్గంలో దాదాపు 27 స్టేషన్లలో మెట్రోరైలు ఆగనున్నది.

Hyderabad Metro Rail Route Map

గత ఏడాది నవంబర్ 28 నుంచి నాగోల్-మియాపూర్ మార్గంలో 30 కిలోమీటర్ల పొడవునా మెట్రోరైలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. దీంతో సోమవారం నుంచి మొత్తం 46 కిలోమీటర్ల కారిడార్ అందుబాటులోకి రానున్నది. 46 కిలోమీటర్ల కారిడార్‌తో దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో వ్యవస్థగా రూపుదిద్దుకోనున్నది.

Tags: Hyderabad Metro Rail
Admin

Admin

ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు
News

బెల్లంపల్లి గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటనపై దుండ్ర కుమారస్వామి ఆగ్రహం

by Admin
24/07/2026
0

బెల్లంపల్లి గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటనపై దుండ్ర కుమారస్వామి ఆగ్రహంబాధ్యులపై తక్షణ సస్పెన్షన్‌తో పాటు కఠిన చర్యలు తీసుకోవాలిఅధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటోంది మంచిర్యాల...

Read more
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి లేఖ ద్వారా విజ్ఞప్తి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి లేఖ ద్వారా విజ్ఞప్తి

23/07/2026

మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

13/07/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News