యాదాద్రి: తెలంగాణ రాష్ట్ర,యాదాద్రి భువనగిరి జిల్లాలో, భువనగిరి మండలం పచ్చర్లబోర్డులో డ్రైవర్ గా పనిచేస్తూ మద్యానికి బానిస అయిన ఒక కర్కోటకుడు భార్య మీద అనుమానంతో తరచుగా ఆమెను వేధిస్తూ చిత్రహింసలకు గురిచేస్తూ ఉండేవాడు. మంగళవారం రాత్రి ఫుల్ గా తాగివచ్చి భార్యతో గొడవపడి, నడిరోడ్డులో అతి కిరాతకంగా గొడ్డలితో తల నరికేశాడు. ఆ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని బాడీని పోస్టుమార్టంకి పంపించి డ్రైవర్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు..
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి ఆధునిక భారత సమాజ సంస్కరణకు పునాది వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు కూకట్పల్లిలోని నేషనల్...
Read more