యాదాద్రి: తెలంగాణ రాష్ట్ర,యాదాద్రి భువనగిరి జిల్లాలో, భువనగిరి మండలం పచ్చర్లబోర్డులో డ్రైవర్ గా పనిచేస్తూ మద్యానికి బానిస అయిన ఒక కర్కోటకుడు భార్య మీద అనుమానంతో తరచుగా ఆమెను వేధిస్తూ చిత్రహింసలకు గురిచేస్తూ ఉండేవాడు. మంగళవారం రాత్రి ఫుల్ గా తాగివచ్చి భార్యతో గొడవపడి, నడిరోడ్డులో అతి కిరాతకంగా గొడ్డలితో తల నరికేశాడు. ఆ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని బాడీని పోస్టుమార్టంకి పంపించి డ్రైవర్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు..
క్రీడాకారుల విజయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి-ముహమ్మద్ అజహరుద్దీన్
క్రీడాకారుల విజయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి క్రీడలు ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్యన అనుబంధాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. మంగళవారం నాడు...
Read more