హైదరాబాదులోని హెచ్ఎంటీవీ ప్రధాన కార్యాలయంలో బీసీ దల్ అధ్యక్షుడు మర్యాదపూర్వకంగా నూతన సీఈఓ లక్ష్మీ రావు గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ లక్ష్మీ రావు గారు గత గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల పక్షాన , ప్రజల గొంతు అయి ప్రజల సమస్యలను పరిష్కారం కోరుతూ, పక్షపాతం లేని అక్షరాలతో నిస్వార్ధంగా వివిధ ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేయడం జరిగింది. హెచ్ఎంటీవీ లో బిజినెస్ హెడ్ గా పనిచేస్తూ, నూతన గా హెచ్ఎంటీవీ సీ.ఈ.వో.గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీ రావు గారికి ప్రత్యేక అభినందనలు, తెలియజేశారు. లక్ష్మీ రావు సారధ్యంలో మరింత ఉన్నత శిఖరాలకు సంస్థ చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం కోహినూర్లో ఉచిత వైద్య శిబిరం, మెడికల్ స్క్రీనింగ్కు విశేష స్పందన సమాజ ఆరోగ్య పరిరక్షణకు వైద్య అవగాహన, ముందస్తు...
Read more