ఈ రొజు శంషాబాద్ విమానాశ్రయంలో బీజేపి మహిళా మోర్చా కర్ణాటక రాష్ట్ర అధ్యక్షురాలు గీతా వివేకానంద కి స్వాగతం పలికిన శేరిలింగంపల్లి బీజేపీ నాయకులు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పోరెడ్డి బుచ్చిరెడ్డి , బీజేపి జిల్లా అధికార ప్రతినిధి మారం వెంకట్ ,మజ్దూర్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆళ్ళ వర ప్రసాద్ , బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్ మరియు ఇతరులు పాల్గొన్నారు.
బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బీసీలను గెలిపించాలి
బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బీసీలను గెలిపించాలి –న్యాయవ్యవస్థలో సమానత్వమే లక్ష్యం “మన ఓట్లు మనకే… బీసీల ఓట్లు బీసీలకే… బీసీ న్యాయవాదులకే” – సామాజిక న్యాయం కోసం...
Read more