హబ్సిగూడ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ నియోజకవర్గ, రాంరెడ్డినగర్ వీధి నంబర్ రెండులో జరుగుతున్న సిసి రోడ్డుపనులను హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరిష్ పరిషిలించారు. సిసి రోడ్డు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని నాణ్యత ప్రమాణాలను పాటించాలని అధికారులను కోరారు.
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img,w_1280,h_720/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/07/WhatsApp-Image-2021-07-25-at-12.30.21-PM-edited.jpeg)
ఈ కార్యక్రమంలో ఈఈ నాగేందర్ వాటర్ వర్క్స్ జియమ్ శ్రీదర్ రెడ్డి, సత్యనారాయణ డియి నాగమణి, వర్క్ ఇన్స్పెక్టర్ రాము ,స్థానికులు నాగరాజు, బాలయ్య కోంరయ్య, బిజెపి డివిజన్ ప్రధాన కార్యదర్శి చెల్లోజు ఎల్లాచారి రాగి, లతావెంకట్ రెడ్డి, ముశిగంపల శివగౌడ్ పుచ్చుల అశోక్, మల్లిభాయ్, సంపత్ లు పాల్గొన్నారు