శుక్రవారం నాడు దీప్తి హిల్స్ లో కాంగ్రెస్ నాయకులు బొట్టు శ్రీను ఆధ్వర్యంలో చర్చ్ పాస్టర్ డా. ప్రసాద్ పాల్ వ్యవహరిస్తున్న చర్చ్ లో కేక్ కట్ చేసి,సెమీ క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దీప్తి హిల్స్ వాసులు, చిన్నపిల్లలు, డా. ప్రసాద్ పాల్,బొట్టు శ్రీను తదితరుల పాల్గొన్నారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more