శుక్రవారం నాడు దీప్తి హిల్స్ లో కాంగ్రెస్ నాయకులు బొట్టు శ్రీను ఆధ్వర్యంలో చర్చ్ పాస్టర్ డా. ప్రసాద్ పాల్ వ్యవహరిస్తున్న చర్చ్ లో కేక్ కట్ చేసి,సెమీ క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దీప్తి హిల్స్ వాసులు, చిన్నపిల్లలు, డా. ప్రసాద్ పాల్,బొట్టు శ్రీను తదితరుల పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more