ప్రగతి భవన్ : హైదరాబాద్ వీహబ్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా కెటిఅర్ మాట్లాడుతూ…..
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img,w_1280,h_720/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/07/227711819_2991808134363898_2492246519184199847_n-edited.jpg)
మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుందన్నారు. మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు రూపొందించిన అంకురాలను పరిశీలించారు.
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img,w_1280,h_720/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/07/225933454_2991808224363889_8713834409549976306_n-edited.jpg)
వారి ఆలోచనలు ఎంతో ప్రయోజనకరమైనవిగా ఉన్నాయని కేటీఆర్ ప్రశంసించారు.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కావాల్సిన ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు