గోల్నాక : తెలంగాణ రాష్ట్ర, హైదరాబాద్, అంబర్పేట్ నియోజకవర్గానికి చెందిన జి.మల్లేశంకి అప్పెండిక్స్ ఆపరేషన్ కొరకు, గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, గౌరవ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు ద్వారా CMRF కి దరఖాస్తు చేసుకోవడం జరిగింది, ఈ రోజు వారికి 30 వేల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ కి జి.మల్లేశం కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్లో అంతర్జాతీయ సదస్సు
ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్లో అంతర్జాతీయ సదస్సు రష్యా, ఫ్రాన్స్ సహా పలు దేశాల ప్రతినిధుల సమక్షంలో గ్లోబల్ పీస్ కాన్ఫరెన్స్ ప్రపంచ శాంతి కోసం ప్రతి...
Read more



