గోల్నాక : తెలంగాణ రాష్ట్ర, హైదరాబాద్, అంబర్పేట్ నియోజకవర్గానికి చెందిన జి.మల్లేశంకి అప్పెండిక్స్ ఆపరేషన్ కొరకు, గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, గౌరవ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు ద్వారా CMRF కి దరఖాస్తు చేసుకోవడం జరిగింది, ఈ రోజు వారికి 30 వేల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ కి జి.మల్లేశం కృతజ్ఞతలు తెలియజేశారు.
గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్కు అడ్డుకట్ట వేయాలి
గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్కు అడ్డుకట్ట వేయాలి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు: దుండ్ర కుమారస్వామి రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పదేపదే జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు...
Read more



