గోల్నాక : తెలంగాణ రాష్ట్ర, హైదరాబాద్, అంబర్పేట్ నియోజకవర్గానికి చెందిన జి.మల్లేశంకి అప్పెండిక్స్ ఆపరేషన్ కొరకు, గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, గౌరవ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు ద్వారా CMRF కి దరఖాస్తు చేసుకోవడం జరిగింది, ఈ రోజు వారికి 30 వేల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ కి జి.మల్లేశం కృతజ్ఞతలు తెలియజేశారు.
సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం
సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...
Read more