• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Flash News

ప్రతీ ఇంటికి వెళ్లి టెస్టులు చెయ్యాలి.. సి.ఎస్. సోమేశ్ కుమార్..

TP NewsbyTP News
03/05/2021
inFlash News, Government, News
0

ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ఈ రోజు బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి జిహెచ్ఎంసి ప్రాంతాలలో కోవిడ్ పై జోనల్ కమిషనర్లు మరియు జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్లతో టెలి-కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి, పట్టణ ఆరోగ్య కేంద్రం మరియు బస్తీ దవాఖానాల్లో ఔట్ పేషెంట్ క్లినిక్ ను ప్రారంభించాలని చీఫ్ సెక్రటరీ డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు.

కరోనా రోగలక్షణం వున్న వ్యక్తులందరికీ వారికి హోం ట్రీట్ మెంట్ కిట్లను అందజేయాలని ఆయన ఆదేశించారు.

టెలికాన్పరెన్స్ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు:

• మున్సిపల్ స్టాఫ్, ఎఎన్ఎమ్ మరియు కనీసం ఇద్దరు ఆశా వర్కర్లతో బృందాలను ఏర్పాటు చేయాలి

• జ్వరం మరియు ఇతర లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించడానికి బృందాలు ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటినీ సందర్శించాలి. ఈ బృందాలు మెడిసిన్ కిట్లను అప్పగిస్తాయి. కరోనా రోగ లక్షణాలున్న వ్యక్తులకు వాటిని ఎలా తీసుకోవాలో సలహా ఇస్తాయి. కరోనా రోగులను అనుసరిస్తూ వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.

• అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు మరియు బస్తీ దవాఖానాలలో పరిశుభ్రత డ్రైవ్ చేపట్టడం. దవాఖానాలో పరిశుభ్రమైన పరిస్థితులను నిర్వహించడానికి దవాఖానా ప్రాంగణాన్ని చీకటిప్రదేశాలు లేకుండా కాంతివంతంగా వుంచడానికి వైట్ వాషింగ్ మొదలైన చర్యలు చేపట్టాలి

• అన్ని సర్కిల్‌లలో కోవిడ్ కేర్ సెంటర్లను ప్రారంభించాలి

ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ ఎస్.ఎ.ఎం. రిజ్వి, జిహెచ్ఎంసి కమిషనర్ శ్రీ లోకేష్ కుమార్, వైద్య విద్య డైరెక్టర్ శ్రీ రమేష్ రెడ్డి, ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీ జి. శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

Tags: cheap secretaryCorona Testing KitCOVID-19Governament of TelanganaHome serviceHyderabadsomesh kumarvacsin
TP News

TP News

మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
News

మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

by TP News
27/01/2023
0

వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...

Read more
సేవా పతకo అందుకున్నా మహమ్మద్ గౌసూద్ధిన్

సేవా పతకo అందుకున్నా మహమ్మద్ గౌసూద్ధిన్

26/01/2023
అల్లాపూర్ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం

అల్లాపూర్ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం

24/01/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News