• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్నుటార్గెట్ కన్నా ఎక్కువ వసూలు

AdminbyAdmin
03/05/2018
inHyderabad, News, Telangana
0
ghmc

జీహెచ్‌ఎంసీ టార్గెట్ కన్నా ఎక్కువ మొత్తం ఆస్తిపన్ను వసూలు

జీహెచ్‌ఎంసీకి మున్ముందు పొంచి ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం రూ.1400 కోట్ల ఆస్తిపన్ను కలెక్షన్‌ను టార్గెట్‌గా పెట్టుకున్న అధికారులు సుమారు రూ.1350 కోట్ల వరకు వసూలు చేసుకుంది. కొత్త ఆర్థిక సంవత్సరం 2018-19కు సంబంధించి బకాయిదారులు చెల్లించాల్సిన పన్నును ముందస్తుగా వసూలు చేసుకునేందుకు అమలు చేసిన ఎర్లీబర్డ్ స్కీం కూడా మంచి ఫలితాలనిచ్చింది. ఏప్రిల్ నెలాఖరులోపు పన్ను చెల్లించే బకాయిదారులకు ఐదు శాతం రిబేటు ఇవ్వటంతో ఎక్కువ సంఖ్యలో బకాయిదారులు తమ పన్ను చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఈ సంవత్సరం ఎర్లీబర్డ్ స్కీం కింద కనీసం రూ.400 కోట్ల మేరకు పన్ను వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్న అధికారులు ఏప్రిల్ నెలాఖరు రోజు 30న అర్థరాత్రి పనె్నండు గంటల వరకు జరిగిన ఆన్‌లైన్ చెల్లింపులతో కలిపి టార్గెట్ కన్నా ఎక్కువ మొత్తం రూ. 437.75 కోట్ల మేరకు పన్ను వసూలైనట్లు వెల్లడించారు. మొత్తం 532108 మంది ఆస్తిపన్ను చెల్లించగా, వీరిలో 196166 మంది ఆన్‌లైన్ ద్వారా చెల్లించినట్లు వివరించారు. దేశంలో ఏ ఇతర నగరాల్లో లేని విధంగా ఈ సారి జీహెచ్‌ఎంసీ పన్ను చెల్లింపుల్లో ఆన్‌లైన్ లావాదేవీలు కూడా గణనీయంగా పెరిగాయి. గత సంతవ్సరం ఎర్లీబర్డ్ స్కీం ద్వారా రూ.362.54 కోట్ల రూపాయలు వసూలు కాగా, ఈ సారి ఏకంగా రూ.75.21 కోట్ల మేరకు పన్ను ఎక్కువ వసూలైంది.

Tags: GHMC
Admin

Admin

News

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

by Admin
09/11/2023
0

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...

Read more
బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

15/10/2023
తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

09/10/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News