• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Telangana Hyderabad

సాయి నగర్ కాలనీ లో జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యం – గాయపడ్డ నిరుపేద మహిళ

TP NewsbyTP News
24/05/2020
inHyderabad, News, Telangana
0
సాయి నగర్ కాలనీ లో జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యం – గాయపడ్డ నిరుపేద మహిళ

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని సాయి నగర్ కాలనీలో గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ లో భాగంగా డ్రైనేజీ పనులు తవ్వకాలు జరుగుతున్నాయి. కానీ కాంట్రాక్టర్లు మరియు దీనిని పర్యవేక్షణ చేస్తున్న జిహెచ్ఎంసి అధికారులు ఏఈ ప్రశాంత్ కుమార్ పనులు జరుగుతున్న ప్రదేశంలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు గాని మార్కింగ్ లు కాని చెయ్యలేదు మరియు ఏ ఇతర ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన , ఇప్పటికి ముగ్గురు వ్యక్తులు ఆ గోతుల్లో పడడం చిన్న చిన్న ప్రమాదాలకు గురవుతున్నారు.

నిన్న ఉదయం కృష్ణవేణి అనే ఒక నిరుపేద మహిళ డ్రైనేజి కోసం తవ్విన గుంటలో పడడంతో చేతికి గాయం అయ్యింది అందుకు వైద్యానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్న ఆ మహిళకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు కాంట్రాక్టర్ లేదా ఆ పనులు పర్యవేక్షిస్తున్న సంబందిత అధికారులే బాధ్యత వహించవలసి ఉంటది. సదరు బాదితురాలికి వైద్యానికి ఖర్చులు బరించాల్సిన కాంట్రాక్టరు లేదా అధికారులు తమకు ఆ ప్రమాదాలతో సంబంధం లేదని చెప్పడం గమనార్హం. ఈ ప్రమాదాలపై వివరణ కోరిన తొలిపలుకు పత్రికకు సమాధానం ఇస్తూ తాము తగిన చర్యలు తీసుకుంటామని, బాదిత మహిళకు న్యాయం చేస్తామని తెలిపాడు.

accident

అంతే కాకుండా మీడియా దృష్టికి విషయం చిక్కడంతో ఆ ప్రదేశంలో మొక్కు బడిగా ఒక టేప్ కట్టినట్టు కనిపిస్తుంది. ఇప్పటికైనా , కాలువ పనులు పర్యవేక్షణ చేస్తున్న జిహెచ్ఎంసి అధికారులు తగిన హెచ్చరిక బోర్డులు మరియు రేడియం టేప్ తో బోర్డర్స్ ఏర్పాటు చెయ్యాలి మరియు కాలనీతో అనుసంధానం అవుతున్న కూడళ్ళలో ముందే హెచ్చరిక బోర్డులు మరియు రేడియం టేప్ తో పని ప్రదేశం వద్ద బోర్డర్ ఏర్పాటు చేసి పాదచారులకు, వాహన దారులకు అవగాహన వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలి.

drainage work

పబ్లిక్ ప్రదేశాల్లో పనులు చేసే కాంట్రాక్టరులు మరియు అధికారులు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్య EE చెన్నారెడ్డి దృష్టికి వెళ్లిన వెంటనే, స్పందించి DE రూప బాధితురాలి తో మాట్లాడి వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

Tags: GHMC
TP News

TP News

సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి
News

సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి

by Admin
11/04/2026
0

సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి ఆధునిక భారత సమాజ సంస్కరణకు పునాది వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు కూకట్పల్లిలోని నేషనల్...

Read more
మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు..సామాజిక విప్లవానికి నాంది

మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు..
సామాజిక విప్లవానికి నాంది

11/04/2026
ఆరోగ్యమే మహాభాగ్యం ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం — హెల్త్ కాన్క్లేవ్ 2026

ఆరోగ్యమే మహాభాగ్యం ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం — హెల్త్ కాన్క్లేవ్ 2026

10/04/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News