కుకట్ పల్లి : కూకట్పల్లి జిహెచ్ఎంసి పరిధిలోని ఎల్లమ్మబండ, పిజెఆర్ నగర్ దెగ్గర గల బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగే బాబు జగ్జీవన్ రాం విగ్రహాల వద్ద బురద ,చెత్త, కుళ్ళిపోయిన వ్యదర్దాల వల్ల పందులు స్వయరా విహారం చేస్తున్నాయి. ఎల్లమ్మబండ చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి చెత్త అలాగే వారంతా సంత నుండి కుళ్ళిప్పిన కూరగాయల వ్యర్థలు ఇక్కడ వేస్తున్నారని, మహనీయుల విగ్రహాల వద్ద వ్యదర్దాలు వెయ్యడం వారిని అవనించడమేనని స్థానికులు మండిపడ్డారు. జిహెచ్ఎంసి అధికారులు వెంటనే స్పందించి వ్యదర్దాలను తొలిగించాలని కోరారు.
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి ఆధునిక భారత సమాజ సంస్కరణకు పునాది వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు కూకట్పల్లిలోని నేషనల్...
Read more