కుకట్ పల్లి : కూకట్పల్లి జిహెచ్ఎంసి పరిధిలోని ఎల్లమ్మబండ, పిజెఆర్ నగర్ దెగ్గర గల బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగే బాబు జగ్జీవన్ రాం విగ్రహాల వద్ద బురద ,చెత్త, కుళ్ళిపోయిన వ్యదర్దాల వల్ల పందులు స్వయరా విహారం చేస్తున్నాయి. ఎల్లమ్మబండ చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి చెత్త అలాగే వారంతా సంత నుండి కుళ్ళిప్పిన కూరగాయల వ్యర్థలు ఇక్కడ వేస్తున్నారని, మహనీయుల విగ్రహాల వద్ద వ్యదర్దాలు వెయ్యడం వారిని అవనించడమేనని స్థానికులు మండిపడ్డారు. జిహెచ్ఎంసి అధికారులు వెంటనే స్పందించి వ్యదర్దాలను తొలిగించాలని కోరారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more