• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Ghatkesar

ప్రతీ ఇంటికి నీరు అందించాలి ఎంపిపి : వైయస్ ఆర్.

TP NewsbyTP News
24/06/2021
inGhatkesar
0
ప్రతీ ఇంటికి నీరు అందించాలి ఎంపిపి : వైయస్ ఆర్.

ఘట్కేసర్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల పరిషత్ కార్యాలయంలో జలమండలి అధికారులు ప్రజా ప్రతినిధులతో, మేడ్చల్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు ఘట్కేసర్ మండల్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రామాలలో మిషన్ భగీరథ నీరు ప్రతి ఇంటికి ఇవ్వకపోవడంపై సంవత్సర కాలంగా పలుమార్లు సమావేశాలు పెట్టి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఏటువంటి ప్రయోజనం లేకపోవడం చాలా బాధాకరం అన్నారు. చౌదరిగూడా గ్రామంలో 3000 పైగా ఇళ్లకు మంచి నీటి కనెక్షన్ ఇవ్వలేదు, మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నల్ల కనెక్షన్ ఇవ్వాలని చెప్పిన అధికారులు స్పందించకపోవడం దురదృష్టకరం అన్నారు.

గ్రామపంచాయతీ పాలకవర్గాలు తీర్మానాలు చేసి పంపినా కూడా పట్టించుకోవడం లేదు,ఇట్టి విషయంపై మంత్రి చామకూర మల్లారెడ్డికి మరియు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారం అయ్యే విధంగా చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అరుణ రెడ్డి, జల మండలి డి ఈ కార్తీక్ రెడ్డి,వైస్ ఎంపీపీ కర్రీ జంగమ్మ,గ్రామ సర్పంచ్ పాల్గొన్నారు.

Tags: ghatkesarGhatkesar mpp enugu sudashan reddyMpp Enugu Sudarshan reddywater problemYSR
TP News

TP News

బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం
News

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం

by Admin
07/01/2026
0

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...

Read more
సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

03/01/2026
రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

01/01/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News