హుజూరాబాద్ : తెలంగాణ రాష్టంలోని, హుజూరాబాద్ నియోజకవర్గం ఉపఎన్నికల్లో టిఆరెస్ పార్టి అభ్యర్థిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడు, టిఆర్ఎస్వీ ప్రస్థుత విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ న గులాబీ దళపతి సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్బంగా బహుజన నాయకులు, విద్యార్దులు హుజురాబాద్ లో బైక్ ర్యాలీలు తీస్తూ, బాణాసంచా పేలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.
ఆధ్యాత్మికతతో సమాజాభివృద్ధి– ప్రజల శ్రేయస్సుకు ఆశీస్సులు
ఆధ్యాత్మికతతో సమాజాభివృద్ధి– ప్రజల శ్రేయస్సుకు ఆశీస్సులు ఈరోజు ఉదయం హైదరాబాద్లో అవధూత చక్రవర్తి, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ రామదూత స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
Read more