హుజూరాబాద్ : తెలంగాణ రాష్టంలోని, హుజూరాబాద్ నియోజకవర్గం ఉపఎన్నికల్లో టిఆరెస్ పార్టి అభ్యర్థిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడు, టిఆర్ఎస్వీ ప్రస్థుత విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ న గులాబీ దళపతి సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్బంగా బహుజన నాయకులు, విద్యార్దులు హుజురాబాద్ లో బైక్ ర్యాలీలు తీస్తూ, బాణాసంచా పేలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.
జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం
జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ ఎంజి ప్రియదర్శిని పెద్దకర్మ కార్యక్రమం హైదరాబాద్లోని హఫీజ్పేట్ వసంత సిటీ లో...
Read more