హుజూరాబాద్ : తెలంగాణ రాష్టంలోని, హుజూరాబాద్ నియోజకవర్గం ఉపఎన్నికల్లో టిఆరెస్ పార్టి అభ్యర్థిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడు, టిఆర్ఎస్వీ ప్రస్థుత విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ న గులాబీ దళపతి సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్బంగా బహుజన నాయకులు, విద్యార్దులు హుజురాబాద్ లో బైక్ ర్యాలీలు తీస్తూ, బాణాసంచా పేలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.
నాగర్కర్నూలు పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయబోతున్న మల్లు రవికి ఘన స్వాగతం పలికిన నేతలు
నాగర్కర్నూలు పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయబోతున్న మల్లు రవికి ఘన స్వాగతం పలికిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(National BC Dal president...
Read more