హుజూరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తనకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావుని, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ గెల్లు శ్రీనివాస్ యాదవ్. శుక్రవారం ప్రగతిభవన్ లో కలిసి కృతజ్జతలు తెలిపారు.
కులాల అతీతంగా బీసీల ధర్మపోరాటానికి మద్దతు ప్రకటించిన మాజీ అధికార భాష సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి
కులాల అతీతంగా బీసీల ధర్మపోరాటానికి మద్దతు ప్రకటించిన మాజీ అధికార భాష సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి కేంద్ర ఓబిసి కులాల జాబితాను వెంటనే వర్గీకరించి, అమలులోకి...
Read more