హుజూరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తనకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావుని, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ గెల్లు శ్రీనివాస్ యాదవ్. శుక్రవారం ప్రగతిభవన్ లో కలిసి కృతజ్జతలు తెలిపారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more