హుజూరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తనకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావుని, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ గెల్లు శ్రీనివాస్ యాదవ్. శుక్రవారం ప్రగతిభవన్ లో కలిసి కృతజ్జతలు తెలిపారు.
జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం
జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ ఎంజి ప్రియదర్శిని పెద్దకర్మ కార్యక్రమం హైదరాబాద్లోని హఫీజ్పేట్ వసంత సిటీ లో...
Read more