హుజూరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తనకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావుని, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ గెల్లు శ్రీనివాస్ యాదవ్. శుక్రవారం ప్రగతిభవన్ లో కలిసి కృతజ్జతలు తెలిపారు.
నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ
నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ లోగో, కవర్ పేజీలు (ముఖచిత్రాలు) ఆవిష్కరించిన డా. కె. లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్...
Read more