హుజూరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తనకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావుని, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ గెల్లు శ్రీనివాస్ యాదవ్. శుక్రవారం ప్రగతిభవన్ లో కలిసి కృతజ్జతలు తెలిపారు.
బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో...
Read more