బొడుప్పల్ : ఈ రోజు గాస్పల్ మినిస్ట్రీస్ సహకారంతో టిడిపి మల్కాజ్గిరి పార్లమెంట్ కార్యదర్శి మరియు బెరాకా యూత్ అధ్యక్షులు వాసునురి సన్నీ గారు లాక్ డౌన్ తో ఎంతో ఇబ్బంది పడుతున్నా బోడుప్పల్ పరిసర ప్రాంత పాస్టర్లకు మరియు పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యం విముక్త, సంచార, అర్థ సంచార జాతుల, కులాల జాతీయ సదస్సులో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు...
Read more