బొడుప్పల్ : ఈ రోజు గాస్పల్ మినిస్ట్రీస్ సహకారంతో టిడిపి మల్కాజ్గిరి పార్లమెంట్ కార్యదర్శి మరియు బెరాకా యూత్ అధ్యక్షులు వాసునురి సన్నీ గారు లాక్ డౌన్ తో ఎంతో ఇబ్బంది పడుతున్నా బోడుప్పల్ పరిసర ప్రాంత పాస్టర్లకు మరియు పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more