శివాజీ నగర్ లో గణేష్ ఫ్యాషన్స్ వసంత డిజైనర్ బొటిక్యు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ సబిహా గౌసుద్దిన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎల్లయ్య, మధుర చారి, బాలయ్య, యోగి రాజు, తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more