• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

హాఫిజ్ పేట్ వద్ద డ్రగ్స్ పట్టివేత…

TP NewsbyTP News
01/10/2022
inNews
0
హాఫిజ్ పేట్ వద్ద డ్రగ్స్ పట్టివేత…

నిషేదిత మత్తు పదార్థం హేరైన్ (డ్రగ్స్ ) సరఫరా చేస్తున్న వ్యక్తిని శేరిలింగం పల్లి ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అతని వద్ద నుంచి 48 గ్రాముల హేరైన్ ను స్వాధినం చేసుకొన్నట్లు శేరి లింగంపల్లి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్ తెలిపారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని మల్దా ప్రాంతానికి చెందిన సింతులాల (38) ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. కాగా సులభంగా డబ్బులు సంపాదించాలని ఆలోచనతో అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇదే క్రమంలో గుట్టు చప్పుడు కాకుండా హెరైయిన్ ( మత్తు పదార్థం ) తీసుకొచ్చి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడు. శుక్రవారం విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు ఆఫీజ్ పేట్ మై హోమ్ మంగళ అపార్ట్మెంట్స్ సమీపంలో హెరాయిన్ ను తీసుకెళ్తుండగా సింతులాలను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. శంషాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్ సత్యనారాయణ ఆదేశాల మేరకు డిటిఎఫ్ వై. వెంకటరెడ్డి, ఇతర సిబ్బంది శ్రీకాంత్ రెడ్డి, యాదయ్య,మల్లేష్, ఫకృద్దీన్ లు పాల్గొన్నారు.

Tags: DrugsExcise departmentsherlingampally
TP News

TP News

News

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

by Admin
09/11/2023
0

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...

Read more
బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

15/10/2023
తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

09/10/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News