ఆన్లైన్ లో మోసాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే దురాలోచనాతో కేటుగాళ్ళు మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా D – Mart 20 వ వార్షికోత్సవం సందర్భంగా గిఫ్ట్ వోచర్లు , బహుమతులు అంటూ వాట్సాలో మెసేజ్ లు వస్తున్నాయా ? అయితే ఒక్కసారి గమనించండి . అవన్నీ ఫేక్ మెసేజ్ లు ఏకంగా D – Mart సంస్థనే ప్రకటించింది.
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి.. 42% రిజర్వేషన్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం పునర్ఆలోచన చేయాలి: దుండ్ర కుమారస్వామి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు...
Read more