ఆన్లైన్ లో మోసాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే దురాలోచనాతో కేటుగాళ్ళు మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా D – Mart 20 వ వార్షికోత్సవం సందర్భంగా గిఫ్ట్ వోచర్లు , బహుమతులు అంటూ వాట్సాలో మెసేజ్ లు వస్తున్నాయా ? అయితే ఒక్కసారి గమనించండి . అవన్నీ ఫేక్ మెసేజ్ లు ఏకంగా D – Mart సంస్థనే ప్రకటించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more