ఆన్లైన్ లో మోసాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే దురాలోచనాతో కేటుగాళ్ళు మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా D – Mart 20 వ వార్షికోత్సవం సందర్భంగా గిఫ్ట్ వోచర్లు , బహుమతులు అంటూ వాట్సాలో మెసేజ్ లు వస్తున్నాయా ? అయితే ఒక్కసారి గమనించండి . అవన్నీ ఫేక్ మెసేజ్ లు ఏకంగా D – Mart సంస్థనే ప్రకటించింది.
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
హైదరాబాద్ : పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు , న్యాయవాది దుండ్ర కుమారస్వామి ఫిర్యాదు అధికారుల నిర్లక్ష్యం...
Read more