ఆన్లైన్ లో మోసాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే దురాలోచనాతో కేటుగాళ్ళు మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా D – Mart 20 వ వార్షికోత్సవం సందర్భంగా గిఫ్ట్ వోచర్లు , బహుమతులు అంటూ వాట్సాలో మెసేజ్ లు వస్తున్నాయా ? అయితే ఒక్కసారి గమనించండి . అవన్నీ ఫేక్ మెసేజ్ లు ఏకంగా D – Mart సంస్థనే ప్రకటించింది.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more