• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

అత్యాచారయత్నం చేసిన నలుగురు యువకులు.. వీడియో తీసిన మరో మహిళ.

AdminbyAdmin
29/05/2022
inNews
0

హైదరాబాద్‌లో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన.*

తన భర్తతో మరో యువతి పరిచయాన్ని భరించలేని ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది.మాట్లాడాలంటూ తన ఇంటికి పిలిపించుకుని..నలుగురితో అఘాయిత్యం చేయించింది.విషయం ఎవరికైనా చెబితే అత్యాచారయత్నం ఘటనను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించింది.చివరకు ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న బాధితురాలి నుంచి పోలీసులు విషయం తెలుసుకుని.. నిందితులను అరెస్టు చేశారు.గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
శ్రీకాకుళానికి చెందిన ఓ యువతి కొండాపూర్ శ్రీరామ్ నగర్‌లో ఉంటూ సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నారు.అదే కాలనీలో ఉంటున్న గాయత్రి భర్త శ్రీకాంత్‌తో యువతికి పరిచయం ఏర్పడింది.వీరిద్దరి పరిచయంపై గాయత్రి అనుమానం పెంచుకుంది. మాట్లాడాలంటూ యువతిని ఈ నెల 26న తన ఇంటికి పిలిపించు కుంది గాయత్రి. ఇంట్లోకి రాగానే.. పథకం ప్రకారం ఆమెను తన రూంలో బంధించింది.అప్పటికే ఆ గదిలో గాయత్రి నలుగురు యువకులను ఉంచింది. వారు యువతిని దారుణంగా హింసించారు.
నోట్లో గుడ్డలు కుట్టి,ఆమె సున్నిత అవయవాలపై ఆయుధంతో దాడి చేస్తుండగా.. గాయత్రి తన సెల్‌ఫోన్‌లోచిత్రీకరించింది.
ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని యువతిని గాయత్రి బెదిరించింది.
తీవ్ర రక్తస్రావమై ఓ హాస్పిటల్‌లో బాధితురాలు చికిత్స పొందుతూ..పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొన్న గచ్చిబౌలి పోలీసులు నలుగురు యువకులను రిమాండ్‌కు తరలించారు.

Admin

Admin

News

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

by Admin
09/11/2023
0

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...

Read more
బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

15/10/2023
తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

09/10/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News