నిజాంపేట్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్ చెరువు పరిసర ప్రాంతంలో నూతనంగా వీధి దీపాల ఏర్పాటుకు ఎమ్మెల్యే శ్రీ కేపీ వివేకానంద గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలగోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శ్రీ ధనరాజ్ యాదవ్, కో – ఆప్షన్ సభ్యులు,NMC అధికారులు మరియు సిబ్బంది, ప్రజాప్రతినిధులు,తెరాస పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక ప్రాంత వాసులు తదితరులు పాల్గొన్నారు.
ఓబీసీల సమస్యలు పరిష్కరించాలి డిమాండ్- AICC OBC Chairman అనిల్ జైహింద్
“ఓబీసీల సామాజిక న్యాయం సాధనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది” – AICC OBC Chairman డా. అనిల్ జైహింద్ యాదవ్ “బీసీ సమస్యలపై కేంద్రం పై ఒత్తిడి...
Read more