• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Police

అయిదుగురు సభ్యుల గంజాయి ముఠా అరెస్ట్- డిఐజి రంగనాధ్

TP NewsbyTP News
22/09/2021
inPolice
0
అయిదుగురు సభ్యుల గంజాయి ముఠా అరెస్ట్- డిఐజి రంగనాధ్

25 కిలోల గంజాయి స్వాధీనం

3తొలిపలుకు న్యూస్ (నల్లగొండ) : తెలంగాణ రాష్ట్ర, నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న అయిదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు డిఐజి రంగనాధ్ తెలిపారు.

మిర్యాలగూడ వన్ టౌన్ పరిధిలో పోలీసులకు లభించిన సమాచారం ప్రకారం హైదరాబాద్ కొత్తపేట ప్రాంతానికి చెందిన పోతుగంటి అనిల్ కుమార్, హయత్ నగర్ కు చెందిన ఉతాది జ్ఞానేశ్వర్ అలియాస్ గణేష్ ఇద్దరు మిర్యాలగూడ వన్ టౌన్ పరిధిలోని సైదిరెడ్డి అలియాస్ బబ్బుకు గంజాయి విక్రయిస్తున్నట్లుగా వచ్చిన సమాచారం మేరకు వారిని ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించి వారి వద్ద నుండి సుమారు 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరికి గంజాయి ఎక్కడి నుండి వచ్చిందనే కోణంలో విచారణ చేయగా తూర్పు గోదావరి జిల్లా సింధువాడకు చెందిన పంగి విశ్వనాధ్ అలియాస్ ప్రదీప్, తూర్పు గోదావరి జిల్లా బచ్చులూరు గ్రామానికి చెందిన వేమా జాన్ రెడ్డిలు తమకు విక్రయించినట్లు చెప్పారని, వీరిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 21 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారని వివరించారు.

గత కొంత కాలంగా జిల్లా వ్యాప్తంగా గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించిన క్రమంలో పోలీస్ శాఖ సమర్ధవంతంగా పని చేస్తున్నదని ఆయన తెలిపారు. డిటిసి ఎస్పీ సతీష్ చోడగిరి పర్యవేక్షణలో గంజాయి ముఠాను పట్టుకోవడంలో సమర్ధంగా పని చేసిన మిర్యాలగూడ వన్ టౌన్ సిఐ సదా నాగరాజు, టాస్క్ ఫోర్స్ సిఐ రౌతు గోపి, ఎస్.ఐ. అంతిరెడ్డి తదితరులను డిఐజి రంగనాధ్ అభినందించారు.

Tags: ArrestDig RanganathDrugsGanjaiNalgonda policePolicepolice departmentpolicyTelangana Police
TP News

TP News

నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ
News

నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ

by Admin
27/02/2026
0

నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ లోగో, కవర్ పేజీలు (ముఖచిత్రాలు) ఆవిష్కరించిన డా. కె. లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్...

Read more

మెదక్ జిల్లా KGBVలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

22/02/2026
సామాజిక విప్లవకారుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా

సామాజిక విప్లవకారుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా

19/02/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News