బోడుప్పల్: కెసిఆర్ మానస పుత్రిక ఆయనటువంటి హరిత హారం లో భాగంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 26 వ వార్డ్ లో కార్పొరేటర్ శోభ రాణి వెంకటేష్ గుప్త మొక్కలు నాటారు. అలాగే మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా తీసుకోవాలని, వార్డ్ అభివృద్ధి కి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అందరం కలిసి సమిష్టిగా వెళదామని చెప్పారు. ఈ కారిక్రమంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మి రవి గౌడ్ కమిషనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యం విముక్త, సంచార, అర్థ సంచార జాతుల, కులాల జాతీయ సదస్సులో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు...
Read more