బోడుప్పల్: కెసిఆర్ మానస పుత్రిక ఆయనటువంటి హరిత హారం లో భాగంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 26 వ వార్డ్ లో కార్పొరేటర్ శోభ రాణి వెంకటేష్ గుప్త మొక్కలు నాటారు. అలాగే మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా తీసుకోవాలని, వార్డ్ అభివృద్ధి కి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అందరం కలిసి సమిష్టిగా వెళదామని చెప్పారు. ఈ కారిక్రమంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మి రవి గౌడ్ కమిషనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
బీపీ మండల్ జయంతి సందర్భంగా ఘన నివాళి
బీపీ మండల్ జయంతి సందర్భంగా ఘన నివాళి బీపీ మండల్ రిజర్వేషన్ల పితామహుడు, బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ...
Read more


