హుజురాబాద్ : తెలంగాణ రాష్ట్ర, హుజురాబాద్ నోయోజకవర్గంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రజా దీవెన యాత్ర 11వ రోజుకు చేరింది.
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img,w_840,h_558/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/07/225760573_4191031974324404_9098682429649423571_n-840x558.jpg)
ఈ నేపద్యంలో జమ్మికుంట మండలం, పాపయ్యపల్లి గ్రామంలో ప్రజా దీవెన యాత్ర లో భాగంగా డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్ మరియు ఛత్రపతి శివాజీ గార్ల విగ్రహాలకు ఈటెల రాజేందర్ పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.