హుజురాబాద్ : ప్రజా దీవెన యాత్ర 5 వ రోజు జమ్మికుంట మండలం వావిలాల నుండి పాపక్కపల్లి కి సాగుతుంది. ఈ యాత్రలో భాగంగా, పాడి కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరిన సందర్భంగా కేసీఆర్ పట్ల ఈటెల రాజేందర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img,w_840,h_630/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/07/FB_IMG_1627069714953-840x630.jpg)
2018 లోనే నా గొంతుక పిసికి, నన్ను ఓడగొట్టడానికి పాడికి పైసలు ఇచ్చావ్. ఇప్పుడు పార్టీలో చేర్చుకున్నావ్. కేసీఆర్..నాది తప్పయితే ముక్కు నేల రాస్తా.. నువ్వు రాస్తావా… అని ఆవేదన వెళ్లగక్కారు.