శేరిలింగంపల్లి సర్కిల్ 20 పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తుల సేకరణ కు ప్రత్యేక డెస్క్ ను ఏర్పాటు చేసినట్లు శేరిలింగంపల్లి సర్కిల్ ఉప కమిషనర్ వెంకన్న తెలిపారు. ఈ నెలాకారులోపు ధర ఖాస్తుదారులు తమ ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, ఇంటి అడ్రస్ తో పాటు ప్రస్తుతం వాడుకలో ఉన్న మొబైల్ ఫోన్ నెంబర్ తో రావాలని సూచించారు. కొత్త దరఖాస్తులు తీసుకోబడవని, ఇతర సమాచారం కోసం ఏ. గోపాల కృష్ణ 9989930517 ను సంప్రదించాలని కోరారు.
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...
Read more