• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Telangana Hyderabad

బిసి దళ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకుల పంపిణీ

TP NewsbyTP News
27/04/2020
inHyderabad, Social, Telangana
0
బిసి దళ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకుల పంపిణీ

రంగారెడ్డి జిల్లాలో ఎల్బీనగర్ మండలానికి చెందిన మన్సురాబాద్ లో బీసీ దళ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెల శ్రీనివాస్ యాదవ్, ఆధ్వర్యంలో లో గత 15 రోజుల నుండి నిరంతరం నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తున్నాడు. సోమవారం ఎల్బీనగర్ ప్రాంతంలో నిత్యవసర సరుకులు, ఆహార పదార్థాలు మరియు పరిశుభ్రత సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లెల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కరోనా వ్యాధికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో మనమందరం దృఢ సంకల్పంతో తో పోరాడాలి ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. కరోనా నియంత్రించడం ప్రతి ఒక్కరి భాద్యతని అత్యవసరమైతె తప్ప బయటకు రావద్దని అవగాహణ కల్పించారు. కరోనా వైరస్ తో ప్రపంచం విలవిలాడుతోంది. ఊహించని విధంగా విజృంభిస్తోంది. తొలుత తక్కువ సంఖ్యలోనే నమోదైన ఈ కేసులు మరింత ఎక్కువవుతున్నాయి. మరియు ఈ లాక్ డౌన్లోడ్ భాగంగా ఇప్పుడు తగ్గుముఖం పడుతున్న సందర్భంలో మరింత కఠినంగా ఉండాలని తెలియజేస్తున్నాం. కావున ప్రజలందరు చాలా జాగ్రత్తగా ఉండాలని , మన దేశం లో అమలులో ఉన్న లాక్ డౌన్ ను ప్రజలందరం కలిసి మరింత కఠినంగా చేద్దామని, మన ఆరోగ్యాలను కాపాడుకుందామని తెలియజేశాడు.

TP News

TP News

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
News

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం

by Admin
09/10/2025
0

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...

Read more
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

09/10/2025
కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

08/10/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News