• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Telangana Hyderabad

బిసి దళ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకుల పంపిణీ

TP NewsbyTP News
27/04/2020
inHyderabad, Social, Telangana
0
బిసి దళ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకుల పంపిణీ

రంగారెడ్డి జిల్లాలో ఎల్బీనగర్ మండలానికి చెందిన మన్సురాబాద్ లో బీసీ దళ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెల శ్రీనివాస్ యాదవ్, ఆధ్వర్యంలో లో గత 15 రోజుల నుండి నిరంతరం నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తున్నాడు. సోమవారం ఎల్బీనగర్ ప్రాంతంలో నిత్యవసర సరుకులు, ఆహార పదార్థాలు మరియు పరిశుభ్రత సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లెల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కరోనా వ్యాధికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో మనమందరం దృఢ సంకల్పంతో తో పోరాడాలి ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. కరోనా నియంత్రించడం ప్రతి ఒక్కరి భాద్యతని అత్యవసరమైతె తప్ప బయటకు రావద్దని అవగాహణ కల్పించారు. కరోనా వైరస్ తో ప్రపంచం విలవిలాడుతోంది. ఊహించని విధంగా విజృంభిస్తోంది. తొలుత తక్కువ సంఖ్యలోనే నమోదైన ఈ కేసులు మరింత ఎక్కువవుతున్నాయి. మరియు ఈ లాక్ డౌన్లోడ్ భాగంగా ఇప్పుడు తగ్గుముఖం పడుతున్న సందర్భంలో మరింత కఠినంగా ఉండాలని తెలియజేస్తున్నాం. కావున ప్రజలందరు చాలా జాగ్రత్తగా ఉండాలని , మన దేశం లో అమలులో ఉన్న లాక్ డౌన్ ను ప్రజలందరం కలిసి మరింత కఠినంగా చేద్దామని, మన ఆరోగ్యాలను కాపాడుకుందామని తెలియజేశాడు.

TP News

TP News

నోటీసు లేకుండా చిరు వ్యాపారాల పై జిహెచ్ఎంసి చర్యలు
News

నోటీసు లేకుండా చిరు వ్యాపారాల పై జిహెచ్ఎంసి చర్యలు

by Admin
03/03/2026
0

శేర్లింగంపల్లి మండలంలో గుట్టల బేగంపేట్ మల్లన్న ఆలయం సమీపంలో చిన్న వ్యాపారుల తొలగింపుపై ఖండన శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ మల్లన్న ఆలయం సమీపంలో రోడ్లపై జీవనోపాధి...

Read more
నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ

నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ

27/02/2026

మెదక్ జిల్లా KGBVలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

22/02/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News