• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

హైదరాబాద్ నగర రోడ్లపై ఎలక్ట్రికల్ బస్సులు పరుగులు తీయనున్నాయి

AdminbyAdmin
12/02/2018
inFeatured, Hyderabad, News, Telangana
0
electricbus

నగర రోడ్లపై ఎలక్ట్రికల్ బస్సులు పరుగులు తీయనున్నాయి.

కాలుష్య నివారణ, పర్యావరణ హితంలో భాగంగా బ్యాటరీతో నడిచే బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేయనున్నది. మొదటిదశలో 48 బస్సులను కొనుగోలు చేసి సిటీ బస్సులుగా తిప్పాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఈ నెల 15న ఆర్టీసీ అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఎలక్ట్రికల్ వాహన పాలసీ తీసుకొస్తున్న క్రమంలో ఆర్టీసీ కూడా బ్యాటరీతో నడిచే బస్సులను కొనుగోలు చేస్తున్నది. ఇప్పటికే ఎలక్ట్రికల్ వాహనాలకు రాయితీలుంటాయని కేంద్రం ప్రకటించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్ను రాయితీ ఇస్తామని చెప్పడంతో వీటిని తీసుకురావాలని నిర్ణయించారు. రూ.2 కోట్ల విలువైన బస్సును 50 శాతం రాయితీతో అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

ElectricBus

ఇప్పటికే బెంగళూరులో ఎలక్ట్రికల్ బస్సులు విజయవంతంగా నడుస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఇప్పటికే ఆర్టీసీ సీఎన్జీ వాహనాలను నగరంలో తిప్పుతున్నది. డీజిల్ బస్సులతో పోలిస్తే ఈ వాహనాలు కాలుష్యం విషయంలో మెరుగైన ఫలితాలిస్తుండటంతో ఎలక్ట్రికల్ వాహనాలు మరింత ప్రయోజనకరంగా ఉంటాయని అధికారులు నిర్ణయించారు. ఒక్కసారి పూర్తిగా చార్జి చేస్తే 200 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టే ఎలక్ట్రికల్ వాహనాలు మెట్రోకు అనుసంధానించడంతోపాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి నడిపించనున్నట్టు వివరించారు.

Tags: Electric Bus
Admin

Admin

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
News

సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం

by Admin
04/07/2025
0

సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...

Read more
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

01/07/2025
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

15/06/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News