ప్రగతి భవన్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుచబోతున్న దళిత బంధు పథకాన్ని అర్హులైన దళిత కుటుంబాలకు చేరే విధంగా కృషి చేయాలని కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఖరారవుతున్నాయని తెలిపిన సీఎం, వారికి దళిత బంధు పథకం ప్రాధాన్యతను తద్వారా దళితుల జీవితాల్లో పథకం ద్వారా జరగబోయే గుణాత్మక మార్పుల గురించి సీఎం వారికి వివరించారు
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more