ప్రగతి భవన్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుచబోతున్న దళిత బంధు పథకాన్ని అర్హులైన దళిత కుటుంబాలకు చేరే విధంగా కృషి చేయాలని కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఖరారవుతున్నాయని తెలిపిన సీఎం, వారికి దళిత బంధు పథకం ప్రాధాన్యతను తద్వారా దళితుల జీవితాల్లో పథకం ద్వారా జరగబోయే గుణాత్మక మార్పుల గురించి సీఎం వారికి వివరించారు
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more