టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు దుండ్ర కుమారస్వామి శుభాకాంక్షలు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గా నియమించబడిన మహేష్ కుమార్ గౌడ్ కు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం రోజున గాంధీభవన్ లో రాష్ట్రస్థాయి బీసీ నేతలతో కలిసి శాలువాతో సన్మానం చేసి మిఠాయి తినిపించారు.
