తెలంగాణ;హైదరాబాద్ లో ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ ఓయూ క్యాంపస్ మరియు తెలంగాణ సిటిజన్ కౌన్సిల్స్ ఆధ్వర్యంలో జాతీయ విజ్ఞాన దినోత్సవ సందర్భంగా భారతరత్న నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ సివి రామన్ అవార్డు దుండ్ర కుమారస్వామి గారికి జస్టిస్ వామన్ రావు మాజీ హై కోర్ట్ జడ్జి ,మరియు మాజీ చీఫ్ సైంటిస్ట్ ఎన్జీఆర్ఐ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రొఫెసర్ శ్రీ నగేష్, ప్రొఫెసర్ ఎ బాలకృష్ణన్ డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్, డాక్టర్ కె ఝాన్సీ రాణి ప్రిన్సిపల్ ఏ ఎం ఎస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ ప్రొఫెసర్ నకుల్ రెడ్డి డైరెక్టర్ మరియు డాక్టర్ రాజ్ నారాయణ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more