శేర్లింగంపల్లిలోని గుట్టల బేగంపేట్ లో రంగారెడ్డి జిల్లా యూత్ బీసీ దళ్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాధుని పూజ లొ ముఖ్య అతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హాజరై విఘ్నేశ్వరుడి సమక్షంలో ఆయనకు ఘనంగా సన్మానం నిర్వహించారు ఆనంతరం పండితుల ఆశీర్వచనం తీసుకొనిదుండ్రా కుమారస్వామి చేతుల మీదగా అన్నదాన కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో సాయి యాదవ్ ,యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more