శేర్లింగంపల్లిలోని గుట్టల బేగంపేట్ లో రంగారెడ్డి జిల్లా యూత్ బీసీ దళ్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాధుని పూజ లొ ముఖ్య అతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హాజరై విఘ్నేశ్వరుడి సమక్షంలో ఆయనకు ఘనంగా సన్మానం నిర్వహించారు ఆనంతరం పండితుల ఆశీర్వచనం తీసుకొనిదుండ్రా కుమారస్వామి చేతుల మీదగా అన్నదాన కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో సాయి యాదవ్ ,యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్కు అడ్డుకట్ట వేయాలి
గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్కు అడ్డుకట్ట వేయాలి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు: దుండ్ర కుమారస్వామి రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పదేపదే జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు...
Read more



