• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

నితిన్ నబిన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన డా. వకుళాభరణం కృష్ణమోహనరావు

AdminbyAdmin
18/12/2025
inNews
0
నితిన్ నబిన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన డా. వకుళాభరణం కృష్ణమోహనరావు

బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన డా. వకుళాభరణం కృష్ణమోహనరావు

భారతీయ జనతా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబిన్‌ను గురువారం నాడు న్యూఢిల్లీ దీన్‌దయాళ్ మార్గ్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహనరావు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా డా. వకుళాభరణం కృష్ణమోహనరావు రచించిన సామాజిక న్యాయం–ఆర్థిక సమానత్వం–అభివృద్ధి దిశగా జీఎస్టీ సంస్కరణలు’ అనే పుస్తకాన్ని నితిన్ నబిన్‌కు అందజేశారు. ఈ గ్రంథాన్ని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

జీఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థలో తీసుకువచ్చిన నిర్మాణాత్మక మార్పులు, ‘ఒక దేశం–ఒక మార్కెట్’ భావన ద్వారా సాధించిన జాతీయ సమగ్రత, అలాగే పేదలు, మధ్యతరగతి కుటుంబాలు సహా అన్ని వర్గాలకు అందుతున్న ప్రయోజనాలను ఈ పుస్తకం విశ్లేషిస్తుందని డా. వకుళాభరణం వివరించారు. పుస్తక రచనకు దోహదపడిన పరిశోధనా నేపథ్యం, సామాజిక న్యాయం–ఆర్థిక సమానత్వం మధ్య ఉన్న అనుబంధం, ప్రజా విధానాల రూపకల్పనలో జీఎస్టీ పాత్రపై నితిన్ నబిన్‌కు వివరంగా తెలియజేశారు.

నితిన్ నబిన్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమై, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతుందని డా. వకుళాభరణం కృష్ణమోహనరావు ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags: Dr. Vakulabharanam Krishnamohan Rao met with Nithin and conveyed his best wishes.
Admin

Admin

బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం
News

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం

by Admin
07/01/2026
0

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...

Read more
సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

03/01/2026
రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

01/01/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News