• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

గిరిజన జీవితాలతో అడుకోవద్దు ◆12%రిజర్వేషన్ ఏమైంది హరితహారం పేరుతో గిరిజనుల భూములను లాక్కొన వద్దు..చందు నాయక్ మెగావత్

TP NewsbyTP News
23/11/2021
inNews
0
గిరిజన జీవితాలతో అడుకోవద్దు ◆12%రిజర్వేషన్ ఏమైంది హరితహారం పేరుతో గిరిజనుల భూములను లాక్కొన వద్దు..చందు నాయక్ మెగావత్

తెలంగాణ రాష్ట్రo సాదించుకుంటే గిరిజనుల జీవితాలు మారుతాయని బాగు చేస్తానని హామీలు ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చ లేదని మునుగోడు నియోజకవర్గ గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షుడు చందు నాయక్ మెగావత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గిరిజనుల జీవితాలు మారుతాయి అని ఎన్నో హానిలు ఇచ్చారని ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చ లేదన్నారు. రాష్ట్రం సాదించుకుంటే గిరిజనులకు 12 % రిజర్వేషన్ కల్పిస్తామని మొదటి సంతకం రిజర్వేషన్ల పై పెడతామని చెప్పిన కేసీఆర్ ఇప్పటి వరకు మాయమాటలతో మభ్యపెడుతున్నారూ అని అన్నారు. గిరిజనులను వారి నాయకులకు బెదిరింపులకు పాల్పడుతు వారి సమస్యలను తొకేస్తున్నారు గిరిజనులకు బెదిరింపులకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఆ జాడే లేకుండా చేశారు అని పేద గిరిజనులు అర ఏకరమో ఏకరమో దున్నుకుంటే అదికూడా వారి వద్ద నుండి. లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారని హరితహారం పేరుతో గిరిజనుల భూములను లాక్కో వద్దుని. భూములను లేకుంటే సహించేది లేదని డిమాండ్ చేశారు.గిరిజనుల ఆడబిడ్డలపై రోజురోజుకు హత్యాచారాలు దాడులు హత్యలు జరుగుతున్నాయని ఒక సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతే వెంటనే స్పందించే పాలకులు పోలీసులు అధికారులు లాంబడ సామాజిక వర్గంలో వందరకు పైగా గిరిజన ఆడపడుచులు లాంబడ అక్కాచెల్లెళ్ల పై దాడులు జరుగుతున్నాయని.ఐదు శాతం వైన్స్ లలో లాంబడిలకు వద్దుఅన్నారు లాంబడిల కోసం గ్రామలలో ఉరికో బడి పెట్టండి చాలు అన్నారు కార్యక్రమంలో అంతం పేట సర్పంచ్ శేఖర్. గిరిజన సీనియర్ నాయకులు నేనవత్ మోతిలాల్ నాయక్ మెగావత్ రమేష్ నాయక్ శ్రీను, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: Don't snatchMeghavath Chandhu naikTrible
TP News

TP News

ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు
News

గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్‌కు అడ్డుకట్ట వేయాలి

by Admin
08/07/2026
0

గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్‌కు అడ్డుకట్ట వేయాలి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు: దుండ్ర కుమారస్వామి రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పదేపదే జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు...

Read more
చీఫ్ సెక్రటరీకి బీసీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన దుండ్ర కుమారస్వామి

చీఫ్ సెక్రటరీకి బీసీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన దుండ్ర కుమారస్వామి

04/07/2026
ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు

ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు

25/06/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News