• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

రక్త దానం చేసి ప్రాణ దాతలు అవ్వండి-మాదాపూర్ CI రవీంద్ర ప్రసాద్

AdminbyAdmin
27/10/2021
inNews
0
రక్త దానం చేసి ప్రాణ దాతలు అవ్వండి-మాదాపూర్ CI రవీంద్ర ప్రసాద్

తొలిపలుకు న్యూస్ : మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీసాయి ఫంక్షన్ హల్లో మహా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 కిపైగ మంది యువకులు రక్త దానం చేశారు. ఈసందర్భంగా ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ..

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందని, రక్తదాన శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం రక్తదానం చేయండి ప్రాణాలను కాపాడండి అనే నినాదంతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. అలాగే ప్రాణపాయ స్థితిలో రక్తం దొరకక ఎంతో మంది ప్రాణాలు కొల్పుతున్నారు అని, తలసేమియా బాధితులకు ప్రతి నెల రక్తం మార్చాలి కావున ప్రజలు తమవంతు బాధ్యతగా రక్త దానం చేసి ప్రాణ దాతలు కావాలని పిలుపునిచ్చారు.. ప్రతి ఒక్కరు ఇలాంటి మంచి కార్యక్రమానికి ముందుకు వచ్చి రక్తదానం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ సబ్ ఇన్స్పెక్టర్లు రాజేంద్ర, మాల్యా నాయక్, రామ్మోహన్, హారిక, తదితరులు పాల్గొన్నారు.

Tags: bloodblood campsblood donationblood donation campsBlood donersMadhapur policeravindra prasad
Admin

Admin

News

మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

by Admin
13/07/2026
0

మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హైదరాబాద్: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి...

Read more
ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు

గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్‌కు అడ్డుకట్ట వేయాలి

08/07/2026
చీఫ్ సెక్రటరీకి బీసీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన దుండ్ర కుమారస్వామి

చీఫ్ సెక్రటరీకి బీసీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన దుండ్ర కుమారస్వామి

04/07/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News