గోల్నాక డివిజన్: తెలంగాణ రాష్ట్రం బోనాల సందడితో కోలాహలంగా కనువిందు చేస్తుంది. ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ నేపథ్యంలో గోల్నాక డివిజన్లోని బోనాల పండుగ శుభ సందర్భంగా దేవాలయాలకు బస్తీలు మరియు కాలనీల కమిటీ సభ్యులకు గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వ మంజూరు చెక్కులను అందజేశారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more