• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

పరమేష్ కు అండగా నిలిచిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్….

AdminbyAdmin
05/09/2022
inNews
0
పరమేష్ కు అండగా నిలిచిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్….

ESI సూపరింటెండెంట్ సుధాకర్ గారితో మాట్లాడి ఆపరేషన్ కు ఏర్పాట్లు….

తన డివిజన్ లోని ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని భరోసా ఇచ్చే నాయకుడు స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు తన మంచి మనసును చాటుకున్నారు.
పటాన్చెరువులోని జెపి కాలనీ నివాసి పరమేష్ అనే వ్యక్తి వెన్నుముక సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. డాక్టర్లకు చూపించగా శాస్త్రచికిత్స చేయాలని చెప్పడం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన పరమేష్ ప్రైవేట్ ఆస్పత్రులలో ఆపరేషన్ చేయించుకోలేక ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ గత 15 రోజుల నుండి తిరిగినప్పటికీ ఆపరేషన్ జరగలేదు. ఈ విషయం కార్పొరేటర్ గారికి విన్నవించగా వెంటనే స్పందించిన కార్పొరేటర్ గారు పరమేష్ తో కలిసి రామచంద్రపురం లోని ఈఎస్ఐ ఆసుపత్రికి వెళ్లి అక్కడ సూపరింటెండెంట్ గారిని కలిసి పరమేష్ సమస్యను తెలియజేశారు. వెంటనే తగిన ట్రీట్మెంట్ ప్రారంభించి అవసరమైతే ఆపరేషన్ చేయాల్సిందిగా కార్పొరేటర్ గారు సూపరింటెండెంట్ సుధాకర్ గారిని కోరడం జరిగింది. సానుకూలంగా స్పందించిన సూపరింటెండెంట్ సుధాకర్ గారు అవసరమైన పరీక్షలు నిర్వహించి శాస్త్ర చికిత్స జరిగేలా చూస్తామన్నారు. రామచంద్రపురం ఈఎస్ఐ ఆసుపత్రి నుండి సనత్ నగర్ లో గల సూపర్ స్పెషాలిటీ ఈఎస్ఐ ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగింది.
ఎటువంటి సమస్య ఎదురైనా వెంటనే తనకు తెలియజేయాలని కార్పొరేటర్ గారు పరమేష్ కుటుంబానికి భరోసానిచ్చారు.

Tags: Corporatorకార్పొరేటర్మెట్టుకుమర్ యాదవ్
Admin

Admin

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు
News

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు

by Admin
16/05/2026
0

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు మాజీ అదనపు కలెక్టర్ బేతి రాజేశం కుమారుడు అక్షర్ శ్రీరాజు – శ్రీవాణి వివాహ విందు కార్యక్రమం ఆద్యంతం ఆత్మీయ వాతావరణంలో...

Read more
మాధాపూర్‌లో అత్యాధునిక 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి

మాధాపూర్‌లో అత్యాధునిక 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి

16/05/2026
ప్రధాని హైదరాబాద్ సభలో బీసీ కులగణనపై స్పష్టమైన హామీ ఇవ్వాలి

ప్రధాని హైదరాబాద్ సభలో బీసీ కులగణనపై స్పష్టమైన హామీ ఇవ్వాలి

10/05/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News