• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

పరమేష్ కు అండగా నిలిచిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్….

AdminbyAdmin
05/09/2022
inNews
0
పరమేష్ కు అండగా నిలిచిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్….

ESI సూపరింటెండెంట్ సుధాకర్ గారితో మాట్లాడి ఆపరేషన్ కు ఏర్పాట్లు….

తన డివిజన్ లోని ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని భరోసా ఇచ్చే నాయకుడు స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు తన మంచి మనసును చాటుకున్నారు.
పటాన్చెరువులోని జెపి కాలనీ నివాసి పరమేష్ అనే వ్యక్తి వెన్నుముక సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. డాక్టర్లకు చూపించగా శాస్త్రచికిత్స చేయాలని చెప్పడం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన పరమేష్ ప్రైవేట్ ఆస్పత్రులలో ఆపరేషన్ చేయించుకోలేక ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ గత 15 రోజుల నుండి తిరిగినప్పటికీ ఆపరేషన్ జరగలేదు. ఈ విషయం కార్పొరేటర్ గారికి విన్నవించగా వెంటనే స్పందించిన కార్పొరేటర్ గారు పరమేష్ తో కలిసి రామచంద్రపురం లోని ఈఎస్ఐ ఆసుపత్రికి వెళ్లి అక్కడ సూపరింటెండెంట్ గారిని కలిసి పరమేష్ సమస్యను తెలియజేశారు. వెంటనే తగిన ట్రీట్మెంట్ ప్రారంభించి అవసరమైతే ఆపరేషన్ చేయాల్సిందిగా కార్పొరేటర్ గారు సూపరింటెండెంట్ సుధాకర్ గారిని కోరడం జరిగింది. సానుకూలంగా స్పందించిన సూపరింటెండెంట్ సుధాకర్ గారు అవసరమైన పరీక్షలు నిర్వహించి శాస్త్ర చికిత్స జరిగేలా చూస్తామన్నారు. రామచంద్రపురం ఈఎస్ఐ ఆసుపత్రి నుండి సనత్ నగర్ లో గల సూపర్ స్పెషాలిటీ ఈఎస్ఐ ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగింది.
ఎటువంటి సమస్య ఎదురైనా వెంటనే తనకు తెలియజేయాలని కార్పొరేటర్ గారు పరమేష్ కుటుంబానికి భరోసానిచ్చారు.

Tags: Corporatorకార్పొరేటర్మెట్టుకుమర్ యాదవ్
Admin

Admin

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

by Admin
15/06/2025
0

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

31/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News