కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రాణాప్రతాపనగర్, కేఎస్ నగర్ లలో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజి పనులను *కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ పరియావేక్షించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ లోని పలు ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీ సమస్యలను నిర్ములించడానికి నూతన భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభిస్తున్నాము, డివిజన్ ను ఆధునికంగా అభివృద్ధి పరచడమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతాం అని తెలిపారు, అలాగే సంబంధిత కాంట్రాక్టర్ కు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శివ, జాకిర్, జ్ఞానేశ్వర్,శివ, యోగిరాజ్,అమీర్, తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం కోహినూర్లో ఉచిత వైద్య శిబిరం, మెడికల్ స్క్రీనింగ్కు విశేష స్పందన సమాజ ఆరోగ్య పరిరక్షణకు వైద్య అవగాహన, ముందస్తు...
Read more