కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రాణాప్రతాపనగర్, కేఎస్ నగర్ లలో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజి పనులను *కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ పరియావేక్షించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ లోని పలు ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీ సమస్యలను నిర్ములించడానికి నూతన భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభిస్తున్నాము, డివిజన్ ను ఆధునికంగా అభివృద్ధి పరచడమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతాం అని తెలిపారు, అలాగే సంబంధిత కాంట్రాక్టర్ కు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శివ, జాకిర్, జ్ఞానేశ్వర్,శివ, యోగిరాజ్,అమీర్, తదితరులు పాల్గొన్నారు.
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more