వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని మాధవరం కాలనీ హోరేబు చర్చి పాస్టర్ మధుకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజా దేవి రంగారావు, అధ్యక్షులు రమణారెడ్డి,ఆకుల వీర స్వామి,ఆశిష్ పటేల్,వినోద్ కుమార్ మరియు క్రైస్తవ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యం ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం — హెల్త్ కాన్క్లేవ్ 2026
ఆరోగ్యమే మహాభాగ్యంప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం — హెల్త్ కాన్క్లేవ్ 2026 సందేశం ఆరోగ్యమే నిజమైన సంపద , అది ఉంటేనే జీవితం సార్థకం.”జాతీయ బీసీ దళ్...
Read more