వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని మాధవరం కాలనీ హోరేబు చర్చి పాస్టర్ మధుకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజా దేవి రంగారావు, అధ్యక్షులు రమణారెడ్డి,ఆకుల వీర స్వామి,ఆశిష్ పటేల్,వినోద్ కుమార్ మరియు క్రైస్తవ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బీసీ అభ్యున్నతే లక్ష్యం… డి.వి.వి. సత్యనారాయణ
బీసీ అభ్యున్నతే లక్ష్యం… డి.వి.వి. సత్యనారాయణ జాతీయ బీసీ దళ్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ బీసీ దళ్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు డి.వి.వి. సత్యనారాయణ జన్మదిన...
Read more