వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని మాధవరం కాలనీ హోరేబు చర్చి పాస్టర్ మధుకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజా దేవి రంగారావు, అధ్యక్షులు రమణారెడ్డి,ఆకుల వీర స్వామి,ఆశిష్ పటేల్,వినోద్ కుమార్ మరియు క్రైస్తవ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రం మొత్తం విజయవంతమైన బంద్
బీసీల రాష్ట్ర బంద్ — సామాజిక ఉద్యమానికి నాంది రాష్ట్రం మొత్తం విజయవంతమైన బంద్ బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ (జాతీయ బీసీ దళ్...
Read more