వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని మాధవరం కాలనీ హోరేబు చర్చి పాస్టర్ మధుకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజా దేవి రంగారావు, అధ్యక్షులు రమణారెడ్డి,ఆకుల వీర స్వామి,ఆశిష్ పటేల్,వినోద్ కుమార్ మరియు క్రైస్తవ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ జనగణనలో బీసీ/ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలి
జాతీయ జనగణనలో బీసీ/ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలి కేంద్రంపై ఒత్తిడి కోసం జాతీయ స్థాయిలో మహా ఉద్యమం చేపట్టాలి: దుండ్ర కుమారస్వామి జాతీయ జనగణనలో బీసీ/ఓబీసీలను...
Read more



