మల్లొచ్చిందేందిరో మాయదారి మహమ్మారి అంటూ ( corona song telugu ) … ఇప్పుడు యూట్యూబ్లో హల్చల్ చేస్తూంది ఈ పాట.
కరోనా మరియు ఒమిక్రాన్ ల పై ప్రజల్లో అవగాహన పెంచి చైతన్య పర్చడానికి ఈ పాటను బి. సి. దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి నిర్మించారు. ఘంటాడి కృష్ణ, దుండ్ర కుమారస్వామి ఈ పాటకు గాత్రాన్ని అందించారు. తెలంగాణ రాష్ట్ర హోమ్ సెక్రటరీ చంపలాల్ మరియు ప్రముఖ సింగర్ మనో గారు సాంగ్ రిలీజ్ కార్యక్రమం లో పాల్గొన్నారు.