కేంద్ర ప్రభుత్వం వివిధ ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలు తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని, అప్పుడే దేశంలోని అన్ని రాష్ట్రాల యువతకు సమాన అవకాశాలు వస్తాయని అని మంత్రి కెటిఆర్ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కు లేఖ రాశారు.
అడిగిన సమాచారం సత్వరమే అందజేయండి-రాష్ట్ర బీసీ కమిషన్
• వివిధ ప్రభుత్వ శాఖాధిపతులతో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్.• అధ్యయనంలో నిర్దిష్ట నివేదిక సమర్పణకు కసరత్తును వేగవంతం చేసిన బీసీ కమిషన్.• విద్యా, ఉద్యోగ,...
Read more