కేంద్ర ప్రభుత్వం వివిధ ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలు తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని, అప్పుడే దేశంలోని అన్ని రాష్ట్రాల యువతకు సమాన అవకాశాలు వస్తాయని అని మంత్రి కెటిఆర్ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కు లేఖ రాశారు.
అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని కంచిపీఠం దత్తత
నిజాంపేట్ శ్రీనివాస్ నగర్ కాలనీ శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి దేవస్థానo లో సనాతన ధర్మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా. వి. ఆర్ మూర్తి , తిరుమల...
Read more