కేంద్ర ప్రభుత్వం వివిధ ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలు తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని, అప్పుడే దేశంలోని అన్ని రాష్ట్రాల యువతకు సమాన అవకాశాలు వస్తాయని అని మంత్రి కెటిఆర్ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కు లేఖ రాశారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు మాజీ అదనపు కలెక్టర్ బేతి రాజేశం కుమారుడు అక్షర్ శ్రీరాజు – శ్రీవాణి వివాహ విందు కార్యక్రమం ఆద్యంతం ఆత్మీయ వాతావరణంలో...
Read more