• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Uncategorized

సమాజ సేవను తన ప్రథమ కర్తవ్యంగా బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు

AdminbyAdmin
11/06/2019
inUncategorized
0
kumar

సమాజ సేవ ను తన ప్రథమ కర్తవ్యంగా బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు

సమాజ సేవను తన ప్రథమ కర్తవ్యం గా భావించే సామాజిక వేత్త, బి సి దళ్  వ్యవస్థాపక అధ్యక్షులు, తొలిపలుకు పత్రిక సంపాదకులు శ్రీ దుండ్ర కుమారస్వామి గారు తన పుట్టిన రోజు వేడుకలను పేదలు, అనాథ పిల్లల మధ్య సంతోషంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కూకట్పల్లి కే పి హెచ్ బి కాలని లోని మైత్రి అనాథ ఆశ్రమంలో  పేద విద్యార్ధులకు పండ్లు, పుస్తకాలు, పెన్ లు బహుమతిగా అందజేశారు. పిల్లలు గొప్ప లక్ష్యం తో చక్కగా చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు పొంది తోటి వారికి సాయం చెయ్యాలని, సమాజంలో వారు వంటరి వారు కారని పిల్లలకు స్ఫూర్తి దాయక సందేశం ఇచ్చి వారిని ఉత్సాహ పరిచారు. అంతే కాకుండా అనేక కూడళ్లలో ఫుట్ పాత్ ల మీద అనాథలకు ఆహార పొట్లంలు పంపిణీ చేశారు..ఈ కార్యక్రమంలో బిసి దల్ ఉపాధ్యక్షుడు డిపి చారి, బీసీ దల్ ల రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ సాయియాదవ్, సంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ ముచ్చర్ల గణేష్, మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ మరియు తొలి పలుకు పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కేశవ్ రెడ్డి మరియు ఇతరులు పాల్గొన్నారు.

Admin

Admin

నేషనల్‌ హెల్త్‌ సమ్మిట్‌లో వైద్య నిపుణుల చర్చ
News

నేషనల్‌ హెల్త్‌ సమ్మిట్‌లో వైద్య నిపుణుల చర్చ

by Admin
08/08/2026
0

వైద్య రంగంలో ఏఐ విప్లవాత్మక మార్పులకు దోహదం నేషనల్‌ హెల్త్‌ సమ్మిట్‌లో వైద్య నిపుణుల చర్చ హైదరాబాద్‌: వైద్య రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) ఒక నిశ్శబ్ద...

Read more
ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు

బెల్లంపల్లి గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటనపై దుండ్ర కుమారస్వామి ఆగ్రహం

24/07/2026
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి లేఖ ద్వారా విజ్ఞప్తి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి లేఖ ద్వారా విజ్ఞప్తి

23/07/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News